Author: Support@nayatelangana.in

ప్రముఖ డాక్టర్ రాంప్రసాద్ మృతి

నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్, ఆగష్టు 17: ప్రముఖ డాక్టర్ సికిలమెట్ల రాంప్రసాద్ ఆదివారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందించిన డాక్టర్ రాంప్రసాద్ ఉద్యోగ విరమణ అనంతరం ప్రైవేట్ క్లినిక్ ద్వారా ప్రజలకు…

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు – మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా/ నయా తెలంగాణ / ఆగస్టు 14.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ…

పిల్లికోటాల్ లో కార్డన్ సెర్చ్

నయా తెలంగాణ న్యూస్ / మెదక్ 12 August 2025: మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో పిల్లికోటాల్ కాలనీలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంగళవారం ఉదయం పోలీస్ లు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పి…

నర్సాపూర్ మండలంలోని ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు రైడ్స్

నయా తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆగస్ట్ తేదీ 06మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామంలో గల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ టీం ఆధ్వర్యంలో…

కూన వెంకటేష్ గౌడ్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే

నయ తెలంగాణ న్యూస్, కుత్బుల్లాపూర్, ఆగస్టు 01 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,దివంగత నేత కూన వెంకటేష్ గౌడ్ విగ్రహాన్ని అయన జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో..

నయా తెలంగాణ న్యూస్,తుర్కపల్లి,ఆగస్టు 01 తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి, కోనాపురం, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీడీవో లెంకల గీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం…

హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మరువలేనివిఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ

నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్, ఆగస్ట్ 1: పేద ప్రజల కోసం హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మరువలేనివని జిట్టా మహేష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడి మల్కాపురం గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్…

గ్రామ పంచాయతీకి బీరువా బహుకరణ

నయా తెలంగాణ న్యూస్ / నారాయణపురం, ఆగస్ట్ 1: నారాయణపురం మండలం గుడి మల్కాపురం గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు మన్నె భీమా రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెద్ద కుమార్తె జిట్టా విజయలక్ష్మి, అల్లుడు వీర రెడ్డి, మనవళ్ళు జిట్టా మధుసూదన్…

చిలివేరు లింగస్వామి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందజేత

నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఆగస్టు 1: మండలంలోని సర్వేల గ్రామపంచాయతీ చెందిన చిలివేరు లింగస్వామి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మరణించడం జరిగింది . అతని కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి…

కుమ్మర్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఆగస్టు 1:సంస్థాన్ నారాయణపురం: కుమ్మర్లు ఆర్థికంగా, విద్య, వైద్య, రాజకీయ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కుమ్మర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు. వీరితోపాటు కో కన్వీనర్…