Author: Support@nayatelangana.in

ఘనంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పిఏ సాగర్ జన్మదిన వేడుకలు

నయా తెలంగాణ న్యూస్/ సంగారెడ్డి / ఆగస్టు 1: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్సనల్ పిఏ. సాగర్ జన్మదిన వేడుకలను శుక్రవారం మంత్రి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేపించి తినిపించి…

బీజేపీ నాయకులని ముందస్తు అరెస్ట్

నయా తెలంగాణ / సంగారెడ్డి జిల్లా /ఆగస్టు 1 పుల్కల్: అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలో మొదలుకానున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను…

పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

నయ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ఆగస్టు1 జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం…

ఆటోవాలాకు లేదు చేయూత

నయా తెలంగాణ/ సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు1 ఒకప్పటిలాగా ఇప్పుడు ఆటోలకు అంత గిరాకీ లేదని కంగి మండలం నాగుర్ (బి)కి చెందిన ఆటో డ్రైవర్ బస్వరాజ్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కిరాయి రావడం లేదని…

గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించడమే ప్రధానం: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్* *గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు* *నీలి నాలుక వ్యాధితో గొర్ల కాపరులకు తీవ్ర నష్టం* *ఉచిత వ్యాధి నివారణ టీకాల ను గొర్రెల కాపరులువినియోగించుకోవాలి*

నయా తెలంగాణ / సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు 1ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి…

పాశమైలారం: రసాయన పరిశ్రమలో పేలుడు

సంగారెడ్డి జిల్లా నయా తెలంగాణ. జూలై 30సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో మరో పేలుడు సంభవించింది. కెమికల్స్ డ్రమ్ములు తగులబెడుతుండగా పెద్దశబ్దం వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త

నయా తెలంగాణ న్యూస్, జులై 01: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులను వేగవంతం చేసేందుకు, లబ్ధిదారుల ఖర్చులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నిర్మాణ సామాగ్రి…

బిల్లు పాసైతే కొత్త పార్టీ పెడతా-మస్క్

నయా తెలంగాణ న్యూస్:తేదీ: 01/07/2025 ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ దారుణమైందని, అది అమల్లోకొస్తే ట్యాక్స్ పెయెర్స్ పై చాలా భారం పడుతుందన్నారు.…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్ 4th June: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

షర్మిస్తా పనోలి అరెస్ట్

నయా తెలంగాణ న్యూస్: యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, లా విద్యార్థిణి షర్మిస్తా పనోలి ని శనివారం కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి షర్మిస్తా పనోలి మత భావాలను కించపరుస్తూ వీడియో చేయడంతో తన…