Category: Breaking News

బతికినంత కాలం పేదవాడి కి అండగా ఉంటా** మైనంపల్లి హనుమంతు రావు

నయా తెలంగాణ న్యూస్ /మెదక్, జనవరి 10:బతికినంత కాలం పేదవాడికి అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతు రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం మైనంపల్లి స్వగ్రామమైన కొర్విపల్లి గ్రామంలో పుట్టినరోజు…

పేకాటరాయుల అరెస్ట్.. రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 21:మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ లు మెరుపు దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం…

దీపావళి రోజున స్వర్ణకారుని ఇంటిదీపం ఆరిపోయింది

పండుగ పూట విషాదం నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 19:కార్పోరేట్ జ్యువెలరీ వ్యవస్థలు స్వర్ణ కారులను శాసించడంతో పనులు లేక పూటగడవని గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్నారు స్వర్ణకరులు. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో పనులు దొరకక మెదక్…

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు – మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా/ నయా తెలంగాణ / ఆగస్టు 14.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ…

పిల్లికోటాల్ లో కార్డన్ సెర్చ్

నయా తెలంగాణ న్యూస్ / మెదక్ 12 August 2025: మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో పిల్లికోటాల్ కాలనీలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంగళవారం ఉదయం పోలీస్ లు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పి…

నర్సాపూర్ మండలంలోని ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు రైడ్స్

నయా తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆగస్ట్ తేదీ 06మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామంలో గల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ టీం ఆధ్వర్యంలో…

సీఎం రేవంత్ రెడ్డి కి ఎస్సీ వర్గీకరణ జీఓ కాపీ అందజేత

(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ జీఓ మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కాబినెట్ సబ్ కమిటీ అందజేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర లభించి దేశంలోనే…

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

నయా తెలంగాణ / చౌటుప్పల్ : అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని…

ధర్మరాజు గా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడు

(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్ : ధర్మరాజుగా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా…