Category: Telangana

బతికినంత కాలం పేదవాడి కి అండగా ఉంటా** మైనంపల్లి హనుమంతు రావు

నయా తెలంగాణ న్యూస్ /మెదక్, జనవరి 10:బతికినంత కాలం పేదవాడికి అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతు రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం మైనంపల్లి స్వగ్రామమైన కొర్విపల్లి గ్రామంలో పుట్టినరోజు…

పేకాటరాయుల అరెస్ట్.. రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 21:మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ లు మెరుపు దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం…

దీపావళి రోజున స్వర్ణకారుని ఇంటిదీపం ఆరిపోయింది

పండుగ పూట విషాదం నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 19:కార్పోరేట్ జ్యువెలరీ వ్యవస్థలు స్వర్ణ కారులను శాసించడంతో పనులు లేక పూటగడవని గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్నారు స్వర్ణకరులు. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో పనులు దొరకక మెదక్…

నేటి నుంచి ఏడుపాయల శ్రీ వనదుర్గా అమ్మవారి దర్శనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 17:తెలంగాణలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు దేవాలయం గత 60 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటీ ప్రవాహం తో మంజీరా ఉప్పోంగడంతో…

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు – మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా/ నయా తెలంగాణ / ఆగస్టు 14.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ…

నర్సాపూర్ మండలంలోని ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు రైడ్స్

నయా తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆగస్ట్ తేదీ 06మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామంలో గల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ టీం ఆధ్వర్యంలో…

కాంగ్రెస్ v/s కాంగ్రెస్ నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ కీలక భేటీ

(ఏప్రిల్ 15) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో కాంగ్రెస్ V/s కాంగ్రెస్ పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇక్కడ నాయకులు బహిరంగంగానే…

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్

(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ…

మంత్రి పదవి లేకపోతే బ్రతకలేవా? ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చెయ్  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కూసుకుంట్ల

(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పై ఉన్న యావ ప్రజల సంక్షేమం పట్ల లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.…

సీఎం రేవంత్ రెడ్డి కి ఎస్సీ వర్గీకరణ జీఓ కాపీ అందజేత

(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ జీఓ మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కాబినెట్ సబ్ కమిటీ అందజేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర లభించి దేశంలోనే…