Category: Uncategorized

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్ 4th June: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు…

షర్మిస్తా పనోలి అరెస్ట్

నయా తెలంగాణ న్యూస్: యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, లా విద్యార్థిణి షర్మిస్తా పనోలి ని శనివారం కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి షర్మిస్తా పనోలి మత భావాలను కించపరుస్తూ వీడియో చేయడంతో తన…

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

నయా తెలంగాణ న్యూస్ / యాదాద్రి భువనగిరి : తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెతారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనముకు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు…

చేనేత కార్మికుడు సూసైడ్

నయా తెలంగాణ న్యూస్ :చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చేనేత కార్మికుడు గోశిక భాస్కర్ (40) సోమవారం ఉదయం నైట్రేట్ (రంగులకు వినియోగించే ద్రవం) తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని భార్య నవ్య (32) ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల సూసైడ్…

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా వికాస్ సింగ్

నయా తెలంగాణ న్యూస్ :సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ ఎన్నికయ్యారు. 2017-18, 2021-22, 2022-23 అధ్యక్షునిగా పనిచేసిన వికాస్ సింగ్ తమ సమీప అభ్యర్థులు ప్రదీప్ రాయ్ , అధిష్ అగర్వాలా పై పోటీలో గెలిచి మరోసారి అధ్యక్షునిగా…

కనీసం 3సం||లు ప్రాక్టీస్ తప్పనిసరి

నయా తెలంగాణ న్యూస్ :న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు సంబంధించి సుప్రీం కోర్ట్ మంగళవారం కీలకమైన తీర్పును వెల్లువరించింది. న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థికి న్యాయవాదిగా కనీసం మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ తప్పనిసరి అనే షరతును పునరుద్ధరించింది. చీఫ్ జస్టిస్…

భారతదేశం ధర్మశాల కాదు

నయా తెలంగాణ న్యూస్ భారతదేశం ధర్మశాల కాదని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. తనకు ఆశ్రయం కలిపించాలని కోరుతు శ్రీలంక తమిళియన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ దిపంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే…

వైద్య విద్యార్థి సూసైడ్*

నయా తెలంగాణ న్యూస్ :కేరళ రాష్ట్రం త్రిశూరుకు చెందిన అభిజిత్ జొయ్ బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతున్నారు. కాగా అభిజిత్ జొయ్ గురువారం బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి…

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు*

నయా తెలంగాణ న్యూస్ :మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళుతున్న ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తున్న పాసెంజర్ రైలు బ్రేక్ లైనర్ లు పట్టుకోవడంతో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం*

నయా తెలంగాణ న్యూస్ : సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జస్టిస్ బీఆర్ గవాయ్ తో ప్రమాణం చేయించారు.