Month: April 2025

ధర్మరాజు గా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడు

(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్ : ధర్మరాజుగా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామానికి చెందిన…

బీజేపీతోనే దేశం అభివృద్ధి

(ఏప్రిల్ 13), నయా తెలంగాణ / చౌటుప్పల్ : బీజేపీతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ అన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఆదివారం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం,…

తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రను జయప్రదం చేయండి

(ఏప్రిల్ 12) నయా తెలంగాణ / వలిగొండ : అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమ ఫోరం (TUF) ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని…

వ్యక్తి దారుణ హత్య

(ఏప్రిల్ 12) నయా తెలంగాణ / నల్గొండ : నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరం లోనే ఓ వ్యక్తిని దారుణంగా మర్డర్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… గీతాంజలి…

పూలే ఆశయ సాధనకు ప్రతి ఒకరు కృషి చేయాలి

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒకరు కృషి చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ కోరారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీ…

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నిక

(మార్చి 11) నయా తెలంగాణ / చౌటుప్పల్ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. కమిటీ నూతన చైర్మన్ గా ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గా ఆకుల ఇంద్రసేన రెడ్డి లతో పాటు మరో 16…

సన్నబియ్యం ముసుగులో నూకలు పంపిణీ మునుగోడు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

(మార్చి 11) నయా తెలంగాణ / మునుగోడు : సన్నబియ్యం ముసుగులో నూకలు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా మిల్లర్లు బియ్యంలో 5 శాతం నూకలు…

జ్యోతిబా పూలే జయంతి వేడుకలను విజయవంతం చేయండి

(మార్చి 10) నయా తెలంగాణ / చౌటుప్పల్ : బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో…

డ్రగ్స్ వినియోగం చట్ట వ్యతిరేకం.. ప్రాణాంతకం*

డ్రగ్స్ వినియోగం చట్ట వ్యతిరేకం, ప్రాణాంతకమని బీబీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో గురువారం బీబినగర్‌లో మాదకద్రవ్యాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య…