ధర్మరాజు గా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడు
(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్ : ధర్మరాజుగా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా…
