చేనేత కార్మికుడు సూసైడ్
నయా తెలంగాణ న్యూస్ :చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చేనేత కార్మికుడు గోశిక భాస్కర్ (40) సోమవారం ఉదయం నైట్రేట్ (రంగులకు వినియోగించే ద్రవం) తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని భార్య నవ్య (32) ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల సూసైడ్…
