Month: May 2025

చేనేత కార్మికుడు సూసైడ్

నయా తెలంగాణ న్యూస్ :చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చేనేత కార్మికుడు గోశిక భాస్కర్ (40) సోమవారం ఉదయం నైట్రేట్ (రంగులకు వినియోగించే ద్రవం) తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని భార్య నవ్య (32) ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల సూసైడ్…

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా వికాస్ సింగ్

నయా తెలంగాణ న్యూస్ :సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ ఎన్నికయ్యారు. 2017-18, 2021-22, 2022-23 అధ్యక్షునిగా పనిచేసిన వికాస్ సింగ్ తమ సమీప అభ్యర్థులు ప్రదీప్ రాయ్ , అధిష్ అగర్వాలా పై పోటీలో గెలిచి మరోసారి అధ్యక్షునిగా…

కనీసం 3సం||లు ప్రాక్టీస్ తప్పనిసరి

నయా తెలంగాణ న్యూస్ :న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు సంబంధించి సుప్రీం కోర్ట్ మంగళవారం కీలకమైన తీర్పును వెల్లువరించింది. న్యాయవ్యవస్థలో ఎంట్రీ-లెవల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థికి న్యాయవాదిగా కనీసం మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ తప్పనిసరి అనే షరతును పునరుద్ధరించింది. చీఫ్ జస్టిస్…

భారతదేశం ధర్మశాల కాదు

నయా తెలంగాణ న్యూస్ భారతదేశం ధర్మశాల కాదని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. తనకు ఆశ్రయం కలిపించాలని కోరుతు శ్రీలంక తమిళియన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ దిపంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే…

వైద్య విద్యార్థి సూసైడ్*

నయా తెలంగాణ న్యూస్ :కేరళ రాష్ట్రం త్రిశూరుకు చెందిన అభిజిత్ జొయ్ బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతున్నారు. కాగా అభిజిత్ జొయ్ గురువారం బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి…

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు*

నయా తెలంగాణ న్యూస్ :మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళుతున్న ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తున్న పాసెంజర్ రైలు బ్రేక్ లైనర్ లు పట్టుకోవడంతో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం*

నయా తెలంగాణ న్యూస్ : సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జస్టిస్ బీఆర్ గవాయ్ తో ప్రమాణం చేయించారు.

రసవత్తరంగా స్వర్ణ కార సంఘం ఎన్నికలు

నయా తెలంగాణ న్యూస్ / మెదక్ : మెదక్ పట్టణంలోని స్వర్ణకార సంఘం ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. హోరాహోరిగా తలపడుతున్న అభ్యర్థులు. మొత్తం 384 మంది ఓటర్లు కాగా మ్యాజిక్ ఫిగర్ 182 ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు, బారీ…

సుప్రీం కోర్ట్ చారిత్రాత్మక నిర్ణయం

నయా తెలంగాణ న్యూస్: దేశ చరిత్రలోనే సుప్రీం కోర్ట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్ట్ జడ్జి లు తమ ఆస్తుల వివరాలను పబ్లిక్ డోమైన్ లో వెల్లడించానున్నారు. 33 మంది జడ్జిలకు గాను 21 మంది జడ్జి లు ఇప్పటికే…