రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్ 4th June: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు…
