Month: August 2025

కుమ్మర్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఆగస్టు 1:సంస్థాన్ నారాయణపురం: కుమ్మర్లు ఆర్థికంగా, విద్య, వైద్య, రాజకీయ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కుమ్మర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు. వీరితోపాటు కో కన్వీనర్…

ఘనంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పిఏ సాగర్ జన్మదిన వేడుకలు

నయా తెలంగాణ న్యూస్/ సంగారెడ్డి / ఆగస్టు 1: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్సనల్ పిఏ. సాగర్ జన్మదిన వేడుకలను శుక్రవారం మంత్రి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేపించి తినిపించి…

బీజేపీ నాయకులని ముందస్తు అరెస్ట్

నయా తెలంగాణ / సంగారెడ్డి జిల్లా /ఆగస్టు 1 పుల్కల్: అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలో మొదలుకానున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను…

పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

నయ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ఆగస్టు1 జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం…

ఆటోవాలాకు లేదు చేయూత

నయా తెలంగాణ/ సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు1 ఒకప్పటిలాగా ఇప్పుడు ఆటోలకు అంత గిరాకీ లేదని కంగి మండలం నాగుర్ (బి)కి చెందిన ఆటో డ్రైవర్ బస్వరాజ్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కిరాయి రావడం లేదని…

గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించడమే ప్రధానం: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్* *గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు* *నీలి నాలుక వ్యాధితో గొర్ల కాపరులకు తీవ్ర నష్టం* *ఉచిత వ్యాధి నివారణ టీకాల ను గొర్రెల కాపరులువినియోగించుకోవాలి*

నయా తెలంగాణ / సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు 1ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి…