వడ్ల బోనస్ డబ్బులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్న రకం వడ్లు పండించిన రైతులకు వెంటనే బోనస్ డబ్బులు రూ. 500/- చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టొళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేస్తూ…
